అమరావతి: కాంగ్రెస్– టీడీపీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కలికాలం అనాలా? పోయే కాలం అనాలా అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కాంగ్రెస్– టీడీపీ పొత్తులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీకి చేసిన అన్యాయాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎత్తు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక వల్ల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkhIoF
via IFTTT September 16, 2018 at 11:33PM
No comments:
Post a Comment