అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ నెల 17 నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, ప్రతి గ్రామంలో బూత్ కమిటీ, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు గత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pdc5Fe
via IFTTT September 17, 2018 at 12:06AM
No comments:
Post a Comment