ఓ వీరుడు పోరాటానికి ముందు నిలిస్తే మూలనున్న ముసలోడైనా యుద్ధానికి సై అంటాడట. తెలుగు రాష్ట్రాల్లో చదువులు ’కొనే’ దుస్థితి గురించి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇటీవలే మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పిల్లలు చదువును కొనుక్కునే స్థోమత లేక ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు అన్నారు వైఎస్ జగన్.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xgwywz
via IFTTT September 13, 2018 at 12:35AM
No comments:
Post a Comment