విశాఖ: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు గురువారం విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qm7BbD
via IFTTT September 13, 2018 at 12:07AM
No comments:
Post a Comment