హైదరాబాద్: రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయడం లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, ఈ ప్రాంతం గురించి పట్టించుకునే వారే కేబినెట్లో లేరని ధ్వజమెత్తారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి అయోమయంలో ఉంటే ఏ రకంగా వ్యవసాయంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xeqHHL
via IFTTT September 14, 2018 at 07:53PM
No comments:
Post a Comment