గుంటూరు: చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు చూడలేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యలపై సీఎం చంద్రబాబుకు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని పిన్నెళ్లి పేర్కొన్నారు. 1998లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన వరికపూడిశిల ఎత్తిపోతల పథకానికి మోక్షం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2p8cQiw
via IFTTT September 14, 2018 at 07:49PM
No comments:
Post a Comment