12 September 2018

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ముస్లింలు అభివృద్ధి.. https://ift.tt/2x4nxax

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఖచ్చితంగా ముస్లింలకు మంచి జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్ల విజయ ప్రసాద్‌ అన్నారు.  ముస్లింలందరూ ఆత్మీయ సదస్సులో పాల్గొని తమ సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ముస్లింలకు ఎంత మేలు జరిగిందో అంతకన్నా అభివృద్ధి వైయస్‌ జగన్‌ పాలనలో జరుగుతుందన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x4nxax
via IFTTT September 12, 2018 at 06:10PM

No comments:

Post a Comment