12 September 2018

అవమానించడమే చంద్రబాబు నైజం... https://ift.tt/2p0rZ5L

విశాఖః హామీలను తుంగలోకి తొక్కి అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి విమర్శించారు.గతంలో నాయీబ్రాహ్మణులు జీతం పెంచి న్యాయం చేయమని కోరితే తోకలు కత్తిరిస్తానంటూ వారిని అవమానపరిచారని, అలాగే మత్స్యకారులపై కూడా వివక్ష చూపారన్నారు.  ప్రస్తుతం అన్నివర్గాలకు వైయస్‌ జగన్‌ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు పట్టం కట్టడానికి ఆంధ్రరాష్ట్రం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2p0rZ5L
via IFTTT September 12, 2018 at 06:14PM

No comments:

Post a Comment