1 September 2018

నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన https://ift.tt/2wzdNVf

విశాఖ: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కరుణం ధర్మశ్రీ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రస్థానంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రగా ఈ ప్రాంతానికి వస్తే ఆ రోజు చల్లధనం కలిగిందని, అదే వాతావరణం వైయస్‌ జగన్‌ వస్తే కూడా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wzdNVf
via IFTTT September 02, 2018 at 12:00AM

No comments:

Post a Comment