3 September 2018

కే. కోటపాడులో జననేతకు ఘన స్వాగతం https://ift.tt/2wKdKq3

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మాడుగుల నియోజకవర్గంలోని కే.కోటపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే జననేత బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వేలాదిగా హాజరైన  అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wKdKq3
via IFTTT September 03, 2018 at 10:08PM

No comments:

Post a Comment