3 September 2018

మత స్వేచ్ఛ లేదు https://ift.tt/2LRrvaU

విశాఖ: రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదని, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని చర్చీ ఫాదర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో తమ సమస్యలు పరిష్కరించాలని చర్చి ఫాదర్లు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవులు ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశం,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LRrvaU
via IFTTT September 03, 2018 at 10:05PM

No comments:

Post a Comment