5 September 2018

ఇళ్ల తొలగింపును అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు https://ift.tt/2Q7g4iD

పశ్చిమగోదావరిః పేదవేగి మండలం సూర్యరావుపేటలో   ఇరిగేషన్‌ భూములను ఆక్రమించారంటూ ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నాలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు అడ్డుకుని బాధితులకు అండగా నిలిచారు. కోర్టు స్టే ఉందని చెప్పుతున్న అధికారులు పట్టించుకోకుండా తొలగింపు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమను టీడీపీలోకి చేరాలని ఎమ్మెల్యే చింతమనేని ఒత్తిడి చేశారని, టీడీపీలోకి చేరనందుకే తమపై కక్ష సాధిస్తున్నారంటున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q7g4iD
via IFTTT September 05, 2018 at 11:32PM

No comments:

Post a Comment