5 September 2018

నారా రహిత పాలన రావాలి https://ift.tt/2LZj0uD

రాష్ట్ర్రంలో నారా రహిత పాలన వచ్చినప్పుడే సారా రహిత పాలన వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు. చంద్రబాబు వస్తే కరువు వచ్చిందన్నారు. మళ్లీ వస్తే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌  ఆఫ్రికాగా మారిపోతుందన్నారు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇప్పుడు రుణమే దొరకని పరిస్థితి ఉందన్నారు. బంగారం ఇంటికి నడిస్తుందన్నారని తాళిబొట్టు కూడా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LZj0uD
via IFTTT September 05, 2018 at 11:30PM

No comments:

Post a Comment