4 September 2018

పెందుర్తి నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2PuKXfK

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం వైయస్‌ జగన్‌ పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PuKXfK
via IFTTT September 04, 2018 at 09:44PM

No comments:

Post a Comment