4 September 2018

దేశంలోనే అధిక ప్రజాదరణ ఉన్న నేత వైయస్‌ జగన్‌ https://ift.tt/2NfReP2

విశాఖ జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. దేశంలోనే ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ 6వ తేదీ ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఉభయ గోదావరి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NfReP2
via IFTTT September 04, 2018 at 09:51PM

No comments:

Post a Comment