విశాఖ: నారా హమారా..టీడీపీ హమారా కాదని, వైయస్ఆర్ హమారా..వైయస్ జగన్ హమారా అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్బాషా పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో అంజాద్బాషా మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఏ ప్రభుత్వం మైనారిటీలను ఆదుకోలేదని, ఒక్క వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ముస్లింలకు నాలుగు శాతం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2p1Vm7O
via IFTTT September 12, 2018 at 10:36PM
No comments:
Post a Comment