12 September 2018

చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు https://ift.tt/2oZRjsv

విశాఖ: ముస్లిం యువకులపై తప్పుడు కేసులు బనాయించి, దారుణంగా కొట్టించిన చంద్రబాబుకు ఒక్కో లాఠీ దెబ్బకు మూల్యం చెల్లించుకోకతప్పదని మైనారిటీ నాయకుడు, రిటైర్డు ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ హెచ్చరించారు. విశాఖలోని మైనారిటీల సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్ధాల కాలం పోలీసు అధికారిగా పని చేసిన తాను రిటైర్డు అయిన పది రోజులకే వైయస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oZRjsv
via IFTTT September 12, 2018 at 10:13PM

No comments:

Post a Comment