విశాఖ: ప్రజలతో మమేకమయ్యేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం ఉక్కు నగరమైన విశాఖలోకి ప్రవేశించింది. కొత్తపాలెం వద్ద జననేత నగరంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహుబలి షెట్టింగ్స్ అదిరిపోయింది. విశాఖ నగర వాసులు పూలవర్షం కురిపించి రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. 257వ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NUK7sh
via IFTTT September 08, 2018 at 09:39PM
No comments:
Post a Comment