18 September 2018

బాబ్లీపై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే https://ift.tt/2NQQEHH

బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్‌ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NQQEHH
via IFTTT September 18, 2018 at 08:49PM

No comments:

Post a Comment