18 September 2018

భూములు తీసుకున్నారు.. చేతులు దులుపుకున్నారు.. https://ift.tt/2KkOEqx

నష్టపరిహారం అందక పందలపాక వాసుల ఇక్కట్లున్యాయం జరపించాలంటూ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు వినతివిశాఖః భూముల్ని తీసుకుని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని విశాఖ జిల్లా పందలపాక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ప్రజా సంకల్పయాత్రలో పందలపాక వాసులు వైయస్‌  జగన్‌ను కలిశారు. ఇండో టిబెటిన్‌ క్యాంప్‌ కోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT September 18, 2018 at 08:58PM

No comments:

Post a Comment