అనంతపురం: చంద్రబాబు హామీలపై సవాలు విసిరిన వైయస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. చంద్రబాబు అవినీతి, టీడీపీ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని వైయస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సవాలు చేయడంతో ఇందుకు మంత్రి కాలువ శ్రీనివాసులు సిద్ధపడగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచి చర్చకు వెళ్లకుండా అడ్డుపడ్డారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NNbQOS
via IFTTT September 15, 2018 at 05:43PM
No comments:
Post a Comment