15 September 2018

ఏపీలో అభివృద్ధి గుండు సున్నా https://ift.tt/2CXkfez

విశాఖ: చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి పెద్ద గుండు సున్నా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర 262వ రోజు విశాఖ నగరంలో కొనసాగుతోంది. శనివారం నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజినీర్స్‌ డే వేడుకల్లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CXkfez
via IFTTT September 15, 2018 at 05:36PM

No comments:

Post a Comment