విశాఖః ప్రజలు చంద్రబాబును ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి వేసారి చంద్రబాబును సాగనంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. గతంలో దివంగతం నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలన్నింటిని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు జగన్సమక్షంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NfOIEY
via IFTTT September 19, 2018 at 09:42PM
No comments:
Post a Comment