- మూడో రోజూ రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలపై విస్తృత ప్రచారం - ఇంటింటా పర్యటిస్తున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు- చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్న జనంఅమరావతి: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకుంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pmp07U
via IFTTT September 19, 2018 at 09:35PM
No comments:
Post a Comment