2 September 2018

మహానేతకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి https://ift.tt/2N93aC1

హైద‌రాబాద్‌: దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు  ఆదివారం  ఘనంగా నివాళులు అర్పించారు. ఊరూవాడ మ‌హానేత‌ను స్మ‌రించుకుంటున్నారు. వైయ‌స్ఆర్ కుటుంబ స‌భ్యులు ఇడుపుల‌పాయ‌లోని మ‌హానేత స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించ‌గా, ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలోని పాద‌యాత్ర శిబిరంలో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N93aC1
via IFTTT September 02, 2018 at 03:56PM

No comments:

Post a Comment