2 September 2018

అన్నవరం శివారు నుంచి 252వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2wxtM6s

విశాఖ‌:   దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జననేత వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి 252వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అన్నవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం,జి.జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజక వర్గం వేచలం క్రాస్‌, ములకలపల్లి వరకు పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wxtM6s
via IFTTT September 02, 2018 at 03:41PM

No comments:

Post a Comment