15 September 2018

భీమిలి నియోజకవర్గంలో ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2CZEYhL

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేత వైయస్‌ జగన్‌కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా వైయస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ..వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CZEYhL
via IFTTT September 15, 2018 at 09:39PM

No comments:

Post a Comment