15 September 2018

వైయస్‌ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నాం https://ift.tt/2Bwbjfn

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయివిశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజా జీవితం బాగుపడుతుందని, వైయస్‌ జగన్‌పై ఆశలు పెట్టుకున్నామని విశాఖ మహిళలు అన్నారు. విమ్స్‌ ఆస్పత్రి కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చాలా కష్టపడ్డారని మహిళలు గుర్తు చేశారు. అలాంటి ఆస్పత్రిని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడన్నారు. సింహాచలం స్థలాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bwbjfn
via IFTTT September 15, 2018 at 09:26PM

No comments:

Post a Comment