8 September 2018

ఐటిడిఏ పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ ప్రకటించాలి https://ift.tt/2CtKJE6

విశాఖ జిల్లాః ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు జననేత వైయస్‌ జగన్‌కు విన్నవించారు.  పాడేరు ఐటిడిఏ పరిధిలో 11 మండలాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు తగ్గటుగా ఉపా«ధ్యాయులను నియమించడంలేదన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఐటిడిఏ పరిధిలో స్పెషల్‌ డిఎస్సీ పోస్టులు భర్తీచేయాలని కోరారు. ఏజెన్సీలో వ్యాధులబారిన పడి  సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్త్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CtKJE6
via IFTTT September 08, 2018 at 06:41PM

No comments:

Post a Comment