8 September 2018

ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2QdudLp

 విశాఖపట్నం:  ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ..వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 16న విజయనగరంలోకి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైయ‌స్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QdudLp
via IFTTT September 08, 2018 at 06:10PM

No comments:

Post a Comment