- వైయస్ జగన్ వెంట నడవాలని నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి నిర్ణయం నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు నేదురుమల్లి ఆత్మీయ సమావేశంలో ఆయన వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ వెంట నడవాలని నిర్ణయం తీసకున్నారు. వారం క్రితం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vQlCoA
via IFTTT August 09, 2018 at 04:54PM
No comments:
Post a Comment