తూర్పు గోదావరి : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) మృతి చెందడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి , సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vpnJ3i
via IFTTT August 08, 2018 at 12:36AM
No comments:
Post a Comment