7 August 2018

ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. లక్ష బాకీ https://ift.tt/2vJgy5o

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష రూపాయలు నిరుద్యోగ భృతి కింద బాకీ పడిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యువకులను నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మల్లాది విష్ణు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vJgy5o
via IFTTT August 07, 2018 at 05:18PM

No comments:

Post a Comment