కృష్ణా జిల్లా: సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కృష్ణా డెల్టా చివరి భూములకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ..చంద్రబాబు తీరుతో రైతుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vJgvXg
via IFTTT August 07, 2018 at 05:02PM
No comments:
Post a Comment