6 August 2018

రిమ్స్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ నేతల పరామర్శ https://ift.tt/2vH9w10

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రిమ్స్‌లో ఇంజక్షన్‌ వికటించిన మృతి చెందిన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పరామర్శించారు.  పలువురు మృతి చెందడంతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేశారు.ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రెడ్డిశాంతి  మాట్లాడుతూ దివంగత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vH9w10
via IFTTT August 07, 2018 at 12:09AM

No comments:

Post a Comment