17 August 2018

రెండోరోజు కొనసాగుతున్న నారాయణరెడ్డి దీక్ష https://ift.tt/2Ph1RPF

అనంతపురం: టీడీపీ నేతల అవినీతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్మవరం కౌన్సిలర్‌ చందమూరు నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ సమావేశంలో అవినీతిపై ప్రశ్నించినందుకు నారాయణరెడ్డిని పాలకవర్గం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఆయన ధర్మవరం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు నారాయణరెడ్డి దీక్షకు పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ph1RPF
via IFTTT August 17, 2018 at 07:53PM

No comments:

Post a Comment