తూర్పుగోదావరి: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వైయస్ జగన్ను అన్ని వర్గాల ప్రజలు కలుసుకొని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తూర్పుకాపులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమను ప్రభుత్వం మోసం చేసిన వాపోయారు. ఈ మేరకు జననేతకు వినతిపత్రం అందజేశారు. డోలు వాయించిన వైయస్ జగన్శృంగవరంలో ప్రవేశించిన వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OReK35
via IFTTT August 07, 2018 at 06:21PM
No comments:
Post a Comment