06–08–2018, సోమవారం శంఖవరం, తూర్పుగోదావరి జిల్లాఈ రోజు నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో సాగిన పాదయాత్రలో పలు రకాల సమస్యలు నా దృష్టికొచ్చాయి. సులభంగా పరిష్కరింపదగిన స మస్యల పట్ల సైతం పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటం ఆశ్చర్యమనిపించింది. ప్రభుత్వమే కారణమైన సమస్యలూ చాలా ఉన్నాయి. బలహీనవర్గానికి చెందిన చేబ్రోలువాసి రాజా.. నూజివీడు ట్రిపుట్ ఐటీలో ఐదో సంవత్సరం చదువుతున్నాడు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ngJjCD
via IFTTT August 07, 2018 at 04:44PM
No comments:
Post a Comment