7 August 2018

చేనేత కుటుంబాల‌ను సౌభాగ్య‌వంతం చేయ‌డ‌మే ధ్యేయం https://ift.tt/2MmDMoP

తూర్పు గోదావ‌రి:  క‌ష్టించేత‌త్వం ఉన్న మ‌న చేనేత కుటుంబాల‌ను సౌభాగ్య‌వంతం చేయ‌డ‌మే నా ధ్యేయ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత కుటుంబాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. చేనేత కుటుంబాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించ‌డ‌మే నా ప్రాధాన్య‌త అని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MmDMoP
via IFTTT August 07, 2018 at 11:35PM

No comments:

Post a Comment