వైయస్ఆర్సీపీ నాయకుడు పార్థసారధితూర్పు గోదావరి: బలహీన వర్గాలను ఆదుకుంది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని వైయస్ఆర్సీపీ నాయకుడు పార్థసారధి చెప్పారు. చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారని ప్రశ్నించారు. తుని సభలో ఆయన మాట్లాడారు. మత్స్యకారులను తోలు తీస్తానని, నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M8HINX
via IFTTT August 12, 2018 at 12:23AM
No comments:
Post a Comment