19 August 2018

ఈ పరిస్థితి మారాలి.. పేదల ముఖాల్లో చిరునవ్వులు రావాలి https://ift.tt/2La0cZ0

18–08–2018, శనివారం పెదబొడ్డేపల్లి శివారు, విశాఖపట్నం జిల్లాఈ రోజు నా పాదయాత్ర మధ్యాహ్నం వరకూ వర్షంలోనే సాగింది. తడిసి ముద్దవుతూ ప్రజలు అభిమానంతో స్వాగతం పలికారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. సమస్యలను నా దృష్టికి తెచ్చారు. నాలుగేళ్ల పాలనలో అనుభవిస్తున్న కన్నీటి వ్యథలను నా ముందుంచారు. పన్ను మీద పన్నేస్తూ పేదలకు ఈ ప్రభుత్వం ఎలా గుదిబండగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2La0cZ0
via IFTTT August 19, 2018 at 04:22PM

No comments:

Post a Comment