9 August 2018

బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ధి చెబుదాం https://ift.tt/2AS7xwH

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు బుద్ధి చెబుదామ‌ని వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ జ‌రుగుతున్న రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు ఈ రెండు పార్టీల అభ్య‌ర్థుల‌కు ఓటు వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AS7xwH
via IFTTT August 09, 2018 at 06:07PM

No comments:

Post a Comment