7 August 2018

కౌలురైతు కార్డు ఇవ్వమంటే.. రూ. 500 అడుగుతున్నారు https://ift.tt/2KzDQA6

తూర్పుగోదావరి: చంద్రబాబు పాలనలో ఏ పనికావాలన్నా.. లంచం అడుగుతున్నారని, జన్మభూమి కమిటీల నుంచి ఎమ్మార్వో వరకు అంతా పేదవారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ మేరకు టీడీపీ అవినీతిని జననేతకు వివరించారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KzDQA6
via IFTTT August 07, 2018 at 08:29PM

No comments:

Post a Comment