9 August 2018

233వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2vOxWWl

 తూర్పుగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్‌ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది.  జ‌న‌నేత పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vOxWWl
via IFTTT August 09, 2018 at 04:16PM

No comments:

Post a Comment