8 August 2018

బి.బి.ప‌ట్నం నుంచి 232వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2M4TYis

  తూర్పు గోదావ‌రి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 232వ రోజు ప్రారంభమైంది. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న తనయుడు వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం బి.బి.పట్నం క్రాస్‌ నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M4TYis
via IFTTT August 08, 2018 at 05:08PM

No comments:

Post a Comment