17 November 2017

అభిమాన జనం మధ్య జగన్

-ప్రజాభిమానంతోసాగుతున్నప్రజాసంకల్పయాత్ర
-అడుగడుగునాజగనన్నకుజననీరాజనం
-నాలుగేళ్లరాక్షసపాలనతోవిసిగిపోయినప్రజలు
-యువనేతపైఅభిమానంచాటుకుంటున్నకర్నూలువాసులు
 గతమూడురోజులుగాప్రతిపక్షనేత, వైయస్సార్సిపిఅధినేతవైయస్జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పయాత్రకర్నూలుజిల్లాలోసాగుతోంది. ఆజిల్లాలోఅడుగుపెట్టినక్షణంనుంచిఅశేషప్రజావాహినిరాజన్నబిడ్డకుఎదురేగిస్వాగతంపలుకుతోంది. ప్రతిపల్లె, పట్నంఅతడికోసంపూలబాటనుపరుస్తోంది. తండ్రితీరుగానేప్రజలకష్టాలుతెలుసుకునేందుకువస్తున్నయువనేతనుప్రజలుఆప్యాయంగాపలకరిస్తున్నారు. తమగోడువెళ్లబోసుకుంటున్నారు. నాలుగేళ్లుగానరకాసురపాలనలోభయంతో, బాధలతోబతుకీడుస్తున్నామనిచెప్పుకుంటున్నారు. ఫించన్లురావడంలేదని, రుణమాఫీజరగలేదని, విత్తనాలుదొరకడంలేదని, బ్యాంకులుఅప్పులుఇవ్వడంలేదని, స్థానికనేతలువేధిస్తున్నారని, పోలీస్స్టేషన్లలలోన్యాయంజరగడంలేదనిచెబుతుంటేప్రతిపక్షనేతవారికిధైర్యంచెప్పారు. అరాచకత్వానికిరోజులుదగ్గరపడ్డాయన్నారు. మనప్రభుత్వంవచ్చాకమీసమస్యలన్నీతీరిపోతాయనిహామీఇచ్చారు. చాగలమర్రి, మైదుకూరు, ఆళ్లగడ్డ, దొర్నిపాడుమీదగావైయస్జగన్ప్రజాసంకల్పపాదయాత్రకొనసాగుతోంది. వైయస్మాగుండెల్లోనేఉన్నాడన్నాఅంటూరాజశేఖర్రెడ్డివిగ్రహాన్నిజగన్కుబహూకరించారుకొందరుఅభిమానులు. మరెకొందరుతమఅభిమాననేతకుఉత్తరాలుపంపారు. పాదయాత్రలోనడుస్తూనేవారిలేఖలనుచదివారువైయజ్జగన్.
కర్నూలుజిల్లాకుజరుగుతున్నఅన్యాయంగురించియువతప్రతిపక్షనేతకువివరించారు. చంద్రబాబుఈజిల్లాకుఇచ్చినహామీలుఒక్కటీనెరవేరలేదని, సీమలోయువతకుఉద్యోగాలేలేవనిమధనపడ్డారు. ఈసందర్భంగాకర్నూలుజిల్లాకుచంద్రబాబుప్రకటించినహామీలనువారుగుర్తుచేసారు. కర్నూలునుస్మార్ట్సిటీగారూపొందించడం, నూతనవిమానాశ్రయము, అవుకువద్దనూతనపారిశ్రామికనగరం, హైదరాబాద్ – బెంగళూరుపారిశ్రామికకారిడార్, టెక్స్టైల్స్క్లస్టర్, కోయిలకుంట్లలోసిమెంట్  ఉత్పత్తులహబ్, ఇండియన్ఇనిస్టిట్యూట్ఆఫ్ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, న్యూక్లియర్ఫ్యూయల్టెక్నాలజీ, స్విమ్స్తరహాసూపర్స్పెషాలిటీఆసుపత్రి, టూరిజంసర్కూట్, సోలార్మరియువిండ్పవర్, లైవ్స్టాక్స్రీసెర్చ్మరియుపాలిటెక్నిక్సెంటర్, విత్తనోత్పత్తికేంద్రము, రైల్వేవాగన్లమరమ్మత్తులకర్మాగారం, మైనింగ్స్కూల్, ఫుడ్పార్క్…ఇలానోటికొచ్చినహామీలన్నీఇచ్చి, మేనిఫెస్టోలోకూడాప్రింటుచేయించిమరీపంచినచంద్రబాబువీటిలోఒక్కహామీనైనానెరవేర్చలేదనిఆవేదనవ్యక్తంచేశారు.

No comments:

Post a Comment