6 November 2017

5కి.మీ.పూర్తి చేసుకున్న వైయస్ జగన్ పాదయాత్ర

వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 5కి.మీ. పూర్తి చేసుకుంది. భోజనం అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభమైంది. దారిపొడవున జననేతలు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. వైయస్ జగన్ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.

No comments:

Post a Comment