11 November 2017

కాసేపట్లో పొట్లదుర్తికి వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర మైలవరం నుంచి ప్రారంభం అయ్యింది. మరికాసేపట్లో ఆయన పొట్లదుర్తి గ్రామానికి చేరుకుంటారు. జననేత రాకకోసం గ్రామస్తులు ఎదురెళ్లి స్వాగతం కలికేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులను పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

No comments:

Post a Comment