గులాబీలతో స్వాగతం
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి చాగలమ్రరిలో అపూర్వ స్వాగతం దక్కింది. గ్రామానికి విద్యార్థినులు గులాబీలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. కంప్యూటర్లు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment