14 November 2017

శెట్టివీడుకు చేరిన వైయ‌స్ జ‌గ‌న్‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 8వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శెట్టివీడు గ్రామానికి  చేరుకున్నారు. 8వ రోజు చాగ‌ల‌మ‌ర్రి శివారు నుంచి జ‌న‌నేత త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు,  ఉద్యోగ సంఘాల నాయ‌కులు త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. ఇక్క‌డి నుంచి గొడిగ‌నూరు గ్రామానికి వెళ్తారు. గ్రామంలో జెండా ఆవిష్క‌రించ‌నున్నారు.

No comments:

Post a Comment